బాస్మతి నిర్ధారణకు డిఎన్ఎ పరీక్ష
హైదరాబాద్ః
వివిధ
బాస్మతి
రకాల్లో
భారతీయ
బాస్మతి
బియ్యం
విశిష్టతను
ప్రత్యేకంగా
గుర్తించడానికి
హైదరాబాద్కు
చెందిన
శాస్త్రవేత్తలు
ప్రత్యేక
టెక్నాలజీని
డెవలప్
చేశారు.
డిఎన్ఎ
ద్వారా
బాస్మతి
రకాలను
గుర్తించగల
ఈ
పరిజ్ఞానాన్ని
డిఎన్ఎ
ఫింగర్
ప్రింటింగ్
అండ్
డయాగ్నస్టిక్స్
సెంటర్కు
చెందిన
శాస్త్రవేత్తలు
అభివృద్ధి
చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ బాస్మతికి ఎదురవుతున్న పోటీ, అమెరికన్ కంపెనీలు బాస్మతిపైపేటెంట్లకోసం చేస్తున్న ప్రయత్నాల్లో నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మన బాస్మతిని మనం కాపాడుకోవడానికి ఈ కొత్త టెక్నాలజీబ్రహ్మాండమైన ఆయుధంగా ఉపకరిస్తుందనిఅంటున్నారు. జెజి నాగరాజు అనే శాస్త్రవేత్త సారథ్యంలోనిపరిశోధక బృందం డెవలప్ చేసిన టెక్నాలజీ ప్రకారం జన్యు లక్షణాల ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ బాస్మతి బియ్యాన్ని వేరు చేసి చూపవచ్చు.