వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిద్దె కూలి ఇద్దరు పిల్లల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఒకమిద్దె కూలి ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ సంఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. భారీ వర్షాలకు తడిసిన భవంతి పక్కనే వున్న గుడిసెపై కూలింది. దీంతో గుడిసెలో వున్న ఇద్దరు ఐదారేళ్ల పిల్లలు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.

కరువుతో విలవిలలాడే అనంతపురం జిల్లాలో ఇప్పుడు వరదల ఉధృతి చెప్పతరం కాకుండా వుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల గట్టు తెగిపోయాయి. వరదలకు సామాన్య జన జీవనంఅస్తవ్యస్తమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X