రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.విశాఖ జిల్లా గాంధీవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి టాక్సీలో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

వీరు ప్రయాణిస్తున్న టాక్సీ బోల్తా పడటంతో మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+