వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.విశాఖ జిల్లా గాంధీవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి టాక్సీలో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
వీరు
ప్రయాణిస్తున్న
టాక్సీ
బోల్తా
పడటంతో
మొత్తం
ఆరుగురు
అక్కడికక్కడే
మృతి
చెందారు.
ఈ
ప్రమాదంలో
గాయపడిన
మరో
ఇద్దరిని
చికిత్స
నిమిత్తం
ఏలూరు
ప్రభుత్వ
ఆసుపత్రికి
తరలించారు.
Comments
Story first published: Wednesday, October 31, 2001, 23:53 [IST]