వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.విశాఖ జిల్లా గాంధీవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి టాక్సీలో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

వీరు ప్రయాణిస్తున్న టాక్సీ బోల్తా పడటంతో మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X