వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాకీలకు బలైన వ్యాపారికి బాబు వరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆమనగల్లు పోలీసులు మైసిగండి జాతరలో పోలీసులచేతిలో మరణించిన కిరాణావ్యాపారి రమావత్‌ బీమా కుటుంబానికి ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. బీమా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లలపేరిట చెరో లక్ష రూపాలయలు డిపాజిట్‌ చేయనున్నట్లు చంద్రబాబు బుధవారం ప్రకటించారు.

ఏడాది, మూడేళ్ళున్న ఆ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు చెప్పారు.ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరించేందుకు హోంమంత్రి దేవేందర్‌ ను మైసిగండి వెళ్ళాల్సిందిగా చంద్రబాబుకోరారు. ఈ వ్యవహారంలో దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని దేవేందర్‌ గౌడ్‌ మైసిగండి వెళుతూ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X