వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం విధానాలు మారలేదు: బాబు
హైదరాబాద్:
గతఇరవై
యేళ్లలో
తమ
పార్టీ
విధానాలు
మారలేదని
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
అన్నారు.
తెలుగుదేశం
పార్టీ
21వ
వ్యవస్థాపక
దినోత్సవం
సందర్భంగా
ఆయన
శుక్రవారం
ఎన్టీఆర్
ట్రస్టు
భవనంలో
పార్టీ
పతాకను
ఆవిష్కరించి
ప్రసంగించారు.
ఈ
సందర్భంగా
ఆయన
తెలుగుదేశం
పార్టీ
వ్యవస్థాపకుడు
ఎన్టీ
రామారావువిగ్రహానికి
పూలమాల
వేసి
నివాళులు
అర్పించారు.
తెలుగుదేశం
పార్టీ
జాతీయ
రాజకీయాల్లో
కూడా
కీలక
పాత్ర
పోషిస్తోందని
హోం
మంత్రి
టి.
దేవేందర్
గౌడ్
అన్నారు.
పార్టీని
గ్రామ
స్థాయి
వరకు
తీసికెళ్లగలిగామని
ఆయన
చెప్పారు.
యువతరం
అభిప్రాయాలకు
అనుగుణంగా
పార్టీలో
మార్పులు
తేవాల్సిన
అవసరం
ఉన్నదని
ఆయన
చెప్పారు.
Story first published: Friday, March 29, 2002, 23:53 [IST]