వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ కాల్పుల్లో ఆర్మీ అధికారుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో శనివారం ఒక జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు సైనికాధికారులు మరణించారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు.

గత 24 గంటల్లోకుప్వారా జిల్లా మచిల్‌, కెర్నాహ్‌, కెరన్‌ సెక్టార్లలో, బారముల్లా జిల్లా గురెజ్‌లో ఒక మసీదు, ఒక పాఠశాలలతో పాటు రెండు డజన్ల భవంతులు ధ్వంసమయ్యాయి.

మచిల్‌ సెక్టార్‌లోని అశ్వని పోస్టు వద్ద పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో శుక్రవారం జెసిఒ సచాసింగ్‌, లాన్స్‌నాయక్‌ రంజీత్‌ సింగ్‌, సిపాయి సంతోష్‌ కుమార్‌ మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి పాకిస్థాన్‌ బలగాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో పాఠశాల, మసీదు భవనాలతో పాటు దాదాపు 12 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X