వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టపగలు దోపిడి, మహిళ హత్య
విజయవాడ:విజయవాడలో
పట్టపగలు
ఓ
ఇంట్లో
అగంతకుడు
చొరబడి
దొంగతనానికి
పాల్పడమే
కాకుండా,
గృహిణిని
హత్య
చేశాడు.
పట్టణంలోని
ఓ
ఇంట్లో
మధ్యాహ్నం
పన్నెండు
గంటలకు
అగంతకుడు
చొరబడ్డాడు.
ఆ
సమయంలో
ఇంటి
యాజమానురాలు
కమలాకుమారి
మాత్రమే
ఉంది.
అద్దె
కోసం
వచ్చాను
అంటూ
తలుపు
తట్టాడు.
ఇల్లు
చూపించమని
కోరడంతో
ఆమె
అతన్ని
ఇంట్లోకి
ఆహ్వానించింది.
ఆ
ఆగంతకుడు
ఇంట్లోకి
రాగానే,
ఆమెను
బెదరించి
బంగారు
నగలు
తీసుకొని,
బీరువాలోని
10
వేల
రూపాయల
నగదు
తీసుకొని
పారిపోయేందుకు
ప్రయత్నించాడు.
Story first published: Thursday, September 19, 2002, 23:53 [IST]