వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సు యాత్రకు కోనసీమ స్పందన
Posted on 05-11-03
కాకినాడః రాష్ట్రకాంగ్రెస్ నాయకుల ప్రజాహిత బస్సు యాత్రబుధవారం ఉదయం కోనసీమలోప్రవేశించింది. కాంగ్రెస్ నాయకులకు కొత్తపేటనియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది.వెలుగు పథకం లబ్దిదారుల ఎంపిక బాధ్యతనుఆయా గ్రామాల్లోని అఖిలపక్ష కమిటీలకు అప్పగించాలని సిఎల్పీనాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బహిరంగ సభలో డిమాండ్చేశారు.
ఈ సభలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మరికొందరు నాయకులు ప్రసంగించారు.బుధవారం నాటి బస్సు యాత్రకు కోనసీమలో ప్రజలనుంచి మంచి స్పందన కన్పించింది. వివిధ గ్రూపులకుచెందిన కాంగ్రెస్ నాయకులు సమైక్యంగా కన్పించడం కార్యకర్తలనుఆశ్చర్యపరిచింది.
Comments
Story first published: Wednesday, November 5, 2003, 23:53 [IST]