వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్ల బదిలీలపై యుపిఎపై జయ నిప్పులు
చెన్నై: గవర్నర్ల బదిలీలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్వల్ప, అర్థరహితమైన కారణాలతో గవర్నర్లను బదిలీ చేయడాన్ని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకపోవడాన్ని ఆమె మంగళవారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా తప్పు పట్టారు.
Comments
Story first published: Tuesday, November 2, 2004, 23:53 [IST]