వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజాభీష్టం మేరకే తెలంగాణపై నిర్ణయం: కెకె
న్యూఢిల్లీ: ప్రజాభీష్టం మేరకే తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడైన డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. ఆయన మంగళవారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు.
Comments
Story first published: Tuesday, November 2, 2004, 23:53 [IST]