వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పివి ఆరోగ్యంవిషమం: సుఖ్రాం కేసు వాయిదా
న్యూఢిల్లీ:కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్పైనున్నఆదాయానికిమించి ఆస్తుల కేసు విచారణను స్థానిక కోర్టుడిసెంబర్ పదికి వాయిదా వేసింది. ఈ కేసులోసాక్ష్యం చెప్పవలసిన మాజీ ప్రధానమంత్రిపి.వి.నరసింహారావు అనారోగ్యం కారణంగావిచారణను కోర్టు వాయిదా వేసింది.
Comments
Story first published: Saturday, November 27, 2004, 23:53 [IST]