రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి


గుంటూరు: గుంటూరు జిల్లాలోని రొంపిచెర్లకు సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లీసుల కథనం ప్రకారం బుధవారం ఉదయం నల్గొండకు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు నిర్ధారించారు.

వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగివస్తున్న సమయంలో వారు ప్రయణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+