గవర్నర్ ప్రసంగంపై పెదవి విరిచిన బాబు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇటీవల చేసిన ప్రసంగాల క్రోడీకరణే గవర్నర్ ప్రసంగమని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నరసింహయ్య అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఒకటి రెండు కార్పోరేట్ ఆస్పత్రులకు 30 కోట్ల రూపాయలు సమకూర్చి పెట్టిందని ఆయన అన్నారు. పావలా వడ్డీ రుణాల ద్వారా మహిళలు ఎక్కడ లక్షాధికారులయ్యారో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
