అసెంబ్లీ: గనర్నర్ వరాల వర్షం

N D Tiwari
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఎన్.డి. తివారీ సోమవారం శాసనసభలో వరాల వర్షం కురిపించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా శాంతిభద్రతల పరిస్థితి రాష్ట్రంలో మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.


గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

  • 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా
  • 3 వేల కోట్ల రూపాయలతో గోదావరి ఆయకట్టు ఆధునీకరణ
  • 2009 నాటికి 27 సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి
  • 16.60 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
  • అన్ని కోస్తా జిల్లాల్లో ఓడరేవులు
  • దేశంలోనే రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు సాధన
  • ప్రతి ప్రధానమైన పట్టణానికి నాలుగు లైన్ల రోడ్లు
  • కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు
  • క్రిస్టియన్లకు ఇజ్రాయెల్ యాత్ర
  • ముస్లిం, క్రిస్టియన్లలో సామూహిక వివాహాలు
  • అన్ని జిల్లాల్లో సెజ్ లు, పారిశ్రామికవాడల ఏర్పాటు
  • వచ్చే ఐదేళ్లలో సాగునీటి చెరువుల పునరుద్ధరణ
  • పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
  • ఇడుపులపాయ, నూజివీడుల్లో ఉపాధి శిక్షణా కేంద్రాలు
  • రాజీవ్ ఆరోగ్య మిషన్ ద్వారా మరో 3 కొత్త సేవలు
  • ఆదిలాబాద్, ఒంగోలు, శ్రీకాకుళంల్లో కొత్త వైద్య కళాశాలలు
  • గుంటూరు, వరంగల్, కాకినాడల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
  • 66 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టు పనులు
  • ప్రతి నియోజకవర్గంలో అనాథలు, వృద్ధులకు శరణాలయాలు
  • ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం
  • సరసమైన ధరలకు మధ్యతరగతి ప్రజలకు గృహాలు
  • ప్రపంచస్థాయి గొప్ప నగరంగా హైదరాబాద్ అభివృద్ధి
  • గాంధీ జయంతినాటికి పేదలందరికీ ఆరోగ్య శ్రీ వర్తింపు
  • అన్ని జిల్లాలకు విమాన సర్వీసుల కల్పన
  • 2015 నాటికి సంపూర్ణ అక్షరాస్యత
  • Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+