ఒరిస్సాలో నక్సలైట్ల దాడి, 14 మంది పోలీసుల హతం

భువనేశ్వర్: భువనేశ్వర్ కు 130 కిలోమీటర్ల దూరంలో నయాగఢ్ లో పోలీసులపై సాయుధ నక్సలైట్లు చేసిన దాడిలో 14 మంది పోలీసులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది.

నయాగడ్ లోని పోలీసు స్టేషన్ల మీద, పోలీసు శిక్షణ కేంద్రం మీద, డిస్ట్రిక్ట్ ఆర్మొరీ మీద నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాతం ఆయుధాలు దొంగిలించి నక్సలైట్లు బస్సులో పారిపోయినట్టు నయాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+