మోహన్ బాబు పిఎ వెంకటరెడ్డి పనే: ఆశాషైనీ

మోహన్ బాబు వద్ద పిఎగా పనిచేస్తున్న వెంకటరెడ్డి తనకు ఫోన్ చేసి అమెరికాలో తెలుగువారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని, మరో ఇద్దరిని తనతో పాటు తీసికెళ్లాలని చెప్పాడని, అందుకు తాను అంగీకరించారని ఆమె చెప్పారు. ఉగాది సందర్భంగా అమెరికాలో జరిగే తెలుగు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా తాను తొలిసారి పట్టుబడ్డానని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు తనంతతాను ఎప్పుడూ అమెరికాకు వెళ్లలేదని ఆమె చెప్పారు. వెంకటరెడ్డి సాదాసీదా ఏజెంటు కాడని, ఘనాపాటి అని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications