నిశ్శబ్ద విప్లవం వస్తోంది: బాబు

రాష్ట్ర రాజకీయ వ్యవస్థను కాంగ్రెస్ వారు ఛిన్నాభిన్నం చేశారని, ప్రతిపక్షాల నాయకులను వివిధ రకాలుగా వేధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తన పట్ల వెకిలి చేష్టలకు పాల్పపడ్డారని ఆయన అన్నారు. అన్ని పార్టీల నాయకులను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవమానించారని, ఇటువంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని ఆయన అన్నారు. యువగర్జన దేశంలో ఎక్కడా జరగనట్లు జరిగిందని, ఇంత పెద్ద యెత్తున ప్రజలతో ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications