మొద్దుశీను భార్యకు రూ.5 లక్షలు
గుంటూరు: అనంతపురం సబ్ జైలులో మృతి చెందిన మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యంకు రూ.5లక్షలు అందజేయాలని జిల్లా కలెక్టర్ బి వెంకటేశంకు శనివారం రాత్రి ఆదేశాలు అందాయి. మానవ హక్కుల సంఘం శ్రీను భార్యకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొద్దు శీను పరిటాల హత్యకేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు. మరో ప్రధాన నిందితుడు మద్దల చెరువు సూరికి సన్నిహితుడు.
ఈమేరకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్, గుంటూరు జిల్లా కలెక్టర్కు రూ.5లక్షలు పంపాలని శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. మొద్దు శ్రీను భార్య లక్ష్మీరాజ్యంకు రూ.5లక్షలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్కు ఫ్యాక్స్ ద్వారా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులలో ఈ మొత్తాన్ని లక్ష్మీరాజ్యంకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications