న్యూఢిల్లీ:
ప్రజారాజ్యం
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవి
ఈరోజు
న్యూఢిల్లీలో
ఎన్నికలసంఘం
అధికారులను
కలవనున్నారు.
ఇందుకోసం
ఆయన
ఢిల్లీ
చేరుకున్నారు.
పార్టీ
గుర్తు
కేటాయింపుకోసం
ఆయన
పార్టీ
చేసిన
దరఖాస్తుపై
ఈరోజు
పరిశీలన
ఉండటంతో
వివరణకోసం
ఆయన
ఇక్కడకు
వచ్చారు.
11.30కు
ఈసీతో
భేటీ
అనంతరం
చిరు
వివిధ
రాజకీయ
పార్టీల
నేతలను
కలవనున్నారు.