సత్యం పై ఆగని సిబిసిఐడి దాడులు
హైదరాబాద్ :సత్యం సంస్థల డైరెక్టర్ల నివాసాలపై సీబీసీఐడీ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో కీలకమైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలసింది. అలాగే సత్యం సిఎఫ్ఓ శ్రీనివాస్ ఇంటిపై సిబిసిఐడి దాడి చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సత్యం రామలింగరాజు ఇంటిపై, అతని తమ్ముడు రామరాజు ఇంటిపై కూడా దాడులు చేసి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పోలీస్ శాఖలో కొలువుల జాతర!, ఏ క్షణమైనా మెగా నోటిఫికేషన్? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications