అయ్యప్ప విగ్రహ దొంగ అరెస్టు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణంలో అయ్యప్ప విగ్రహాన్ని అపహరించిన దొంగను కర్ణాటక రాష్ట్రంలోని యాదగిర్ పట్టణంలో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. ఆనంద్ అనే వ్యక్తి విగ్రహాన్ని దొంగిలించి కరిగించి యాదగిర్ పట్టణంలో ఓ దుకాణంలో అమ్మే ప్రయత్నంచేశాడు. దుకాణం యజమానులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఆంధ్ర పోలీసులకు తెలియజేశారు. నారాయణపేట డిఎస్పీ ఆధ్వర్యంలో ఓ బృందం వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో అయ్యప్ప విగ్రహం చోరీకి గురి కావడం, ఆ సంఘటనపై స్ధానిక ఎంపీ, ఎమ్మేల్యేలు సరిగా ప్రతిస్పందించకపోవడంతో హిందూ మత సంఘాలు ఆందోళన చేశాయి.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications