అయ్యప్ప విగ్రహ దొంగ అరెస్టు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణంలో అయ్యప్ప విగ్రహాన్ని అపహరించిన దొంగను కర్ణాటక రాష్ట్రంలోని యాదగిర్ పట్టణంలో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. ఆనంద్ అనే వ్యక్తి విగ్రహాన్ని దొంగిలించి కరిగించి యాదగిర్ పట్టణంలో ఓ దుకాణంలో అమ్మే ప్రయత్నంచేశాడు. దుకాణం యజమానులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఆంధ్ర పోలీసులకు తెలియజేశారు. నారాయణపేట డిఎస్పీ ఆధ్వర్యంలో ఓ బృందం వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో అయ్యప్ప విగ్రహం చోరీకి గురి కావడం, ఆ సంఘటనపై స్ధానిక ఎంపీ, ఎమ్మేల్యేలు సరిగా ప్రతిస్పందించకపోవడంతో హిందూ మత సంఘాలు ఆందోళన చేశాయి.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications