చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రానికి కరుణానిధి మొట్టికాయ

By Staff
|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: శ్రీలంక తమిళుల సమస్యలు ఇప్పుడు జాతీయ సమస్యగా మారనున్నాయి. ఈ సమస్యను సత్వరం పరిష్కరించకపోతే యుపిఎ ప్రభుత్వానికి తమ మద్దతు ఉప సంహరిస్తామని కరుణానిధి సర్కారు తెగేసి చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానాన్ని సైతం ఆమోదించింది. అయితే ఈ తీర్మానానికి అన్నాడిఎంకె సహా వామపక్షాలు తమ మద్దతు ప్రకటించలేదు.

శ్రీలంకలో తమిళుల్ని ఎల్టీటిఇ పేరుతో అక్కడి సైన్యం విచక్షణ రహితంగా కాల్చి చంపుతోందని కొన్నాళ్ళుగా కరుణానిధి సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరిస్తామని ఎన్నోసార్లు హెచ్చరికలూ చేసింది. అరుతే సరైన స్పందన కరువవడంతో తీర్మానంతో కరుణానిధి చివరి హెచ్చరిక చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X