కేంద్రానికి కరుణానిధి మొట్టికాయ
శ్రీలంకలో తమిళుల్ని ఎల్టీటిఇ పేరుతో అక్కడి సైన్యం విచక్షణ రహితంగా కాల్చి చంపుతోందని కొన్నాళ్ళుగా కరుణానిధి సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరిస్తామని ఎన్నోసార్లు హెచ్చరికలూ చేసింది. అరుతే సరైన స్పందన కరువవడంతో తీర్మానంతో కరుణానిధి చివరి హెచ్చరిక చేశారు.
Comments
Story first published: Friday, January 23, 2009, 16:10 [IST]