కేంద్రానికి కరుణానిధి మొట్టికాయ

శ్రీలంకలో తమిళుల్ని ఎల్టీటిఇ పేరుతో అక్కడి సైన్యం విచక్షణ రహితంగా కాల్చి చంపుతోందని కొన్నాళ్ళుగా కరుణానిధి సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరిస్తామని ఎన్నోసార్లు హెచ్చరికలూ చేసింది. అరుతే సరైన స్పందన కరువవడంతో తీర్మానంతో కరుణానిధి చివరి హెచ్చరిక చేశారు.












Click it and Unblock the Notifications