మరో ఇద్దరు సత్యం ఉద్యోగులు అదృశ్యం
హైదరాబాద్: సత్యం కంపెనీలో అవకతవకలు ఎవరి చేతుల మీదుగా జరిగాయో, ఎవరు రామలింగరాజుతో కుమ్మక్కు అయ్యారో వారు ఒకొక్కరుగా అదృశ్యమవుతున్నారు. నిన్న వైఎస్- ప్రెసిడెంట్ (ఫైనాన్స్) రామకృష్ణ, నేడు జీడీకే రాజు, కె. నర్సింహారాజు ఒకరి తర్వాత మరొకరు అదృశ్యమవుతున్నారు. సత్యం మహా మోసంలో రామలింగరాజుకు సహకరించారని సిఐడీ భావిస్తున్న వారంతా మాయమవుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరినీ సీఐడీ అధికారులే మాయం చేశారంటూ వారి కుటుంబసభ్యులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఇలా ఉండగా రామలింగరాజుపై మీడియా సత్యదూరమైన కథనాలు వెలువరిస్తోందంటూ అతని తరఫు న్యాయవాది ఎస్.భరత్కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ చానళ్లు, పత్రికల్లో కూడా రామలింగరాజు ప్రతిష్ట దెబ్బతినేలా కథనాలు వస్తున్నాయంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications