రాందేవ్ యోగాకు ఆదరణ
హైదరాబాద్: బాబా రాందేవ్ యోగా తరగతులకు ఈ రోజు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. సాధారణంగా సెలవు రోజనగానే ఆలస్యంగా నిద్రలేచే నగరవాసులు ఈరోజు మాత్రం సెలవైనా చలిఅయినా సరే లెక్కజేయకుండా తెల్లవారుజామునే ఎన్టీఆర్ స్టేడియం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఇంత హడావుడికి కారణం అక్కడ బాబా రాందేవ్ యోగా శిబిరం ఈరోజునుంచి ప్రారంభం కావటమే. ఈరోజు నుంచి ఆయన ఆధ్వర్యంలో వారంపాటు యోగా సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తొలిరోజే పెద్దసంఖ్యలో ప్రజలు దీనికి హాజరయ్యారు.
More From
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications