చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి ఆస్పత్రికి తరలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సోమవారం నడుమునొప్పితో ఆసు పత్రిలో చేరారు. నడుమునొప్పి కారణంగా ఈ తెల్లవారుజామున లేవలేని పరిస్థితి తలెత్తడంతో కరుణానిధిని రామచంద్ర మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైనట్లు వారు చెప్పారు.

వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలుగా కరుణానిధి పలుమార్లు ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే డిఎంకెలో నాయకత్వ లేమి కారణంగా కరుణ విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా వైద్యులు వారం రోజుల పాటు బెడ్‌రెస్ట్‌ తప్పదని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X