ఎమ్మెల్యేల గెంటివేత: ఉద్రిక్తత
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల మీద మార్షల్స్ దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గాయపడడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకరు ఇందుకు అనుమతించకపోవడంతో వారు పోడియం వద్దకు దూసుకెళ్ళారు. సభ నిర్వహణకు అంతరాయం కావడంతో స్పీకరు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్ళకపోవడంతో మార్షల్స్ ద్వారా వారిని బయటికి పంపించారు. ఆ క్రమంలో పయ్యావుల కేశవ్ గాయపడ్డారు.
అంతకు ముందు శాసనసభ రెండుసార్లు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. స్పీకర్ ప్రసంగంపై చర్చ, బడ్జెట్పై చర్చ సందర్భంగా విపక్షాలకు బోలెడు సమయం దొరుకుతుందని అనుకున్నది మాట్లాడవచ్చని 9.30 అనంతరం సమయమంతా విపక్షాలదేనని స్పీకర్ అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినకపోవటంతో సభను రెండవసారి 15 నిముషాలపాటు వాయిదావేశారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications