వ్యక్తిగతం కాదు, పార్టీది: వైయస్

ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో కొందరు 13వ సభలో కూడా ఉండే అవకాశం ఉందని, కౌన్సిల్ సభ్యులు ఎలాగూ కొనసాగుతారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు జాప్యానికి తెరాస బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉందన్నారు. తనకు తెలిసినంతవరకూ సాక్షిలో 26 శాతానికి మించి విదేశీ పెట్టుబడులు లేవని చెప్పారు. సత్యం పెట్టుబడిదారులపై వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేశామని చెప్పారు. హెరిటేజ్ అక్రమాలపై కూడా ఫిర్యాదు చేస్తే తగిన రీతిలో స్పందిస్తామన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications