వైఎస్ ఇంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్టా?
అనకాపల్లి: బహిరంగ సభల్లో ప్రజలకు సత్వర వైద్యసేవలు అందిస్తున్న 108, 104 అంబులెన్స్ వాహనాల హారన్ను అనుసరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ చేస్తున్న మిమిక్రీ (కూత) జనాన్ని ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని గమనించారో ఏమోగాని, ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ కచ్చితంగా ఏదో ఒక సందర్భంగా 'కుయ్...కుయ్' అంటూ అంబులెన్స్ హారన్ను అనుసరిస్తూ పలుమార్లు అనడం సభలో నవ్వులు కురిపిస్తున్నాయి. శనివారం సబ్బవరం, ఎలమంచిలి సభల్లోనూ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మర్చిపోలేదు.
ఇటీవల అనకాపల్లి వచ్చిన సందర్భంలో వైఎస్ మిమిక్రీ చేయడం మర్చిపోని ఈ ప్రాంతప్రజలు మళ్లీ అదే కూత కూస్తారేమోనని చర్చించుకుంటూ ఎదురు చూస్తుండగానే వైఎస్ హారన్ కూత కూయడంతో జనం కడుపుబ్బా నవ్వారు. తన ప్రసంగంలో హాస్యాన్ని పండించడానికి ఈ విధంగా అంటున్నారా.... లేక ఇదేమైనా సెంట్మెంట్ అంశమా అన్నది తెలియడం లేదు.
More From
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications