ప్రజారాజ్యం క్షమాపణ
హైదరాబాద్: తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజాపై మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి చేసిన వ్యాఖ్యలపై పీఆర్పీ విచారం వెలిబుచ్చింది. వ్యక్తిగత దూషణలకు తాము వ్యతిరేకమని పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రా స్పష్టం చేశారు. శోభారాణిని ఆ విధంగా మాట్లాడమని పార్టీనుంచి ఎలాంటి ఆదేశాలు లేవని మిత్రా అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు చిరంజీవే చర్య తీసుకుంటారని ఆయన తెలిపారు.
ఇక మీదట పరస్పరం నిందారోపణలకు పాల్పడ వద్దని నిన్ననే చిరంజీవి శోభారాణి వంటి వారికి సూచించారు. అయితే రోజా తమ కుటుంబ సభ్యుల మీద ఎప్పటి నుంచో వ్యక్తిగత విమర్శలు చేస్తోందని చిరంజీవి గుర్తుచేశారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications