ప్రజారాజ్యం క్షమాపణ
హైదరాబాద్: తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజాపై మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి చేసిన వ్యాఖ్యలపై పీఆర్పీ విచారం వెలిబుచ్చింది. వ్యక్తిగత దూషణలకు తాము వ్యతిరేకమని పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రా స్పష్టం చేశారు. శోభారాణిని ఆ విధంగా మాట్లాడమని పార్టీనుంచి ఎలాంటి ఆదేశాలు లేవని మిత్రా అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు చిరంజీవే చర్య తీసుకుంటారని ఆయన తెలిపారు.
ఇక మీదట పరస్పరం నిందారోపణలకు పాల్పడ వద్దని నిన్ననే చిరంజీవి శోభారాణి వంటి వారికి సూచించారు. అయితే రోజా తమ కుటుంబ సభ్యుల మీద ఎప్పటి నుంచో వ్యక్తిగత విమర్శలు చేస్తోందని చిరంజీవి గుర్తుచేశారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications