మళ్ళీ అరవింద్ భూ వివాదం

ఆ స్థలం తమదేనని, దాంట్లోకి అల్లు అరవింద్ కుటుంబసభ్యులు అన్యాయంగా ప్రవేశించారని రాహుల్దేవ్ కౌంటర్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగ్ పోలీసులు రెండు పక్షాలపైనా కేసులు నమోదు చేశారు. ఎవరి భూమి ఎంత అనే సర్వే నిర్వహించాలని కోరుతూ సీఐ రవిచందన్రెడ్డి రాజేంద్రనగర్ తహశీల్దార్ను కోరగా రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. స్థలాల పత్రాలను, పహాణిలను క్రయవిక్రయదారుల వివరాలను తహశీల్దార్ పోలీసుస్టేషన్కు పంపించారు. దీనిపై సీఐని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా రెవెన్యూ అధికారుల నుంచి పత్రాలు వచ్చాయని చెప్పారు.
ఇక ఏ సర్వేనెంబర్లో ఎవరికి ఎంత భూమి ఉంది, ఏ భూమి ఎవరు తీసుకోవాలనే విషయాన్ని ఇరువర్గాలు కోర్టులో తేల్చుకోవాలని, కోర్టు నిర్ణయం ప్రకారం ఎవరి భూమి వారు తీసుకోవాలన్నారు. ఇక ఈ సమయంలో న్యాయవాది రాహుల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ..అవినీతిరహిత సమాజం స్థాపిస్తామంటున్న చిరంజీవికి వారి కుటుంబసభ్యుల అవినీతి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications