ప్రజారాజ్యం ఓ కాపీ స్టోరీ!
హైదరాబాద్: ప్రజారాజ్యం మేనిఫెస్టోలో కొత్త విషయాలు పెద్దగా లేవు. మూడేళ్ళలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ అది ఎలా ఆచరణ సాధ్యమవుతుందో చెప్పలేదు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను ప్రకటించింది. సామాజిక న్యాయాన్ని సాధిస్తామని పేదలు, ధనవంతుల మధ్య అంతరాలు తగ్గించటమే సామాజిక న్యాయమని అందులో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ను కొనసాగిస్తామన్నారు. రైతులకు వ్యవసాయంకోసం 10 గంటలపాటు విద్యుత్ను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. రైతులందరికీ పెన్షన్,భీమా పథకాలు ప్రవేశపెడతామని తెలిపారు. నీటి తీరువాను వసూలుచేయమని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ను అందరికీ అందిస్తామని అన్నారు.
ప్రతిభకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. దశలవారిగా మద్యనిషేధాన్ని అమలుచేస్తామని, తెల్లకార్డు ఉన్నవారికి 100 రూపాయలకే వంటసరుకులు ఇస్తామని ప్రకటించారు. ఆడపిల్లలకు పసుపుకుంకుమ పథకం ప్రవేశపెడతామన్నారు. చేనేత కార్మికులకోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేస్తామని కూడా తెలిపారు. మూడేళ్లలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఐటీ కంపెనీలకు అసంబద్దంగా ఇచ్చిన సెజ్లు రద్దుచేస్తామన్నారు. ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు కోరతామని తెలిపారు.
-
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications