అమ్మకే అన్నం పెట్టని: వై.ఎస్

అధికారంకోసం తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిచ్చి పిచ్చి వాగ్థానాలు చేస్తున్నారని తాము అలాంటివి చేయమని వైయస్ అన్నారు. తాము గతంలో వాగ్థానాలు చేసినప్పుడు అమలుచేయగలిగేవే చేశామని, అన్నిటిని నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్థానాలు ఆచరణ సాధ్యం కావని అన్నారు. ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగపరిధిలోని అంశమని తన ఇష్టానుసారం చేసేయలేమని అన్నారు. అందుకే ఉషామెహ్రా కమిషన్ వేశామని, ఇంకా ఏం చేయగలమని ఆలోచిస్తున్నామని వై.ఎస్ అన్నారు.












Click it and Unblock the Notifications