కాంగ్రెస్ గెలుపు కల్ల: సిపిఐ
హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కలలు కల్లలు కాక తప్పదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ అన్నారు. హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతిపాలనతో ప్రజలు విసిగిపోతున్నారని ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. తృతీయ ఫ్రంట్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న భాజపా నేత వెంకయ్యనాయుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
More From
-
హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ ను చెడగొట్టారు కదరా.. దరిద్రుల్లారా -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!












Click it and Unblock the Notifications