కాంగ్రెస్ గెలుపు కల్ల: సిపిఐ
హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కలలు కల్లలు కాక తప్పదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ అన్నారు. హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతిపాలనతో ప్రజలు విసిగిపోతున్నారని ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. తృతీయ ఫ్రంట్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న భాజపా నేత వెంకయ్యనాయుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
More From
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications