వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ఏదంటే అదే:జీవిత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అదే చేస్తానని, ఆయన నిర్ణయాల మేరకు నడుచుకుంటానని సినీ నటి,కాంగ్రెస్‌ నాయకురాలు జీవిత అన్నారు. జీవిత ఈ రోజు వైఎస్‌ తో సమావేశమయ్యారు. సిఎం క్యాంపు ఆఫీసులో ఆమె వైఎస్‌ను కలుసుకుని పార్టీ ప్రచారం, ఎన్నికల్లో పోటీకి సంబంధించి చర్చించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కబురు పంపితే వెళ్ళానని ఎన్నికల్లో ఎక్కడెక్కడ, ఏ విధంగా ప్రచారం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. పార్టీ టికెట్టు గురించి తానేమి అడగలేదని ఒకవేళ ఎన్నికల్లో పోటిచేయమంటే సిద్దమేనని ఆమె స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X