పవన్ పెళ్లి నా వల్లే:రోజా

వైయస్ తన ముద్దుల కొడుక్కి కోట్ల విలువైన ప్రజల సొమ్ము దోచిపెట్టి, ప్రజలకు మాత్రం ఉత్తుత్తి ముద్దులు విసురుతున్నారని దీనికన్నా అన్యాయం మరోటి ఉండదని రోజా అన్నారు. శనివారం ఏలూరు రోడ్షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆలీబాబా 40 దొంగల్లా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కమీషన్ల కోసమే కొత్తకొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పథకాలు లేకపోతే ప్రజలను దోచుకోవడం కష్టమవుతుందని గుర్తించి అర్థం లేని పథకాలకు ప్రభుత్వం అంకురార్పణ చేస్తోందని ఆమె ఆరోపించారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications