పవన్ పెళ్లి నా వల్లే:రోజా

వైయస్ తన ముద్దుల కొడుక్కి కోట్ల విలువైన ప్రజల సొమ్ము దోచిపెట్టి, ప్రజలకు మాత్రం ఉత్తుత్తి ముద్దులు విసురుతున్నారని దీనికన్నా అన్యాయం మరోటి ఉండదని రోజా అన్నారు. శనివారం ఏలూరు రోడ్షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆలీబాబా 40 దొంగల్లా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కమీషన్ల కోసమే కొత్తకొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పథకాలు లేకపోతే ప్రజలను దోచుకోవడం కష్టమవుతుందని గుర్తించి అర్థం లేని పథకాలకు ప్రభుత్వం అంకురార్పణ చేస్తోందని ఆమె ఆరోపించారు.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications