తెరాస,టిడిపి చర్చలు: సీట్ల పీట ముడి
హైదరాబాద్: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య సీట్ల సర్దుబాటులో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు సోమవారం రాత్రి తెరాస సంకేతాలు అందించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం, తెరాసల మధ్య సోమవారం జరిగిన చర్చలు విజయవంతం కాలేదు. తెరాస 51 శాసనసభా స్థానాలు అడుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పొత్తు తెగుతుందా, ఉంటుందా అనే విషయాన్ని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications