ధర్మవరపుపై ఇసికి ఫిర్యాదు

ధర్మవరపు సుబ్రమణ్యంతోపాటు ప్రెస్ అకాడెమీ ఛైర్మన్గా ఉన్న అమర్ సాక్షి ఛానల్లో ఇతర పార్టీలను కించపరుస్తూ యాంకరింగ్ చేయటంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మవరపు, దేవులపల్లి కేబినెట్ ర్యాంక్ పదవుల్లో ఉండి ముఖ్యమంత్రికి చెందిన సాక్షి చానల్ లో పనిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రెస్మీట్లు నిర్వహించటంపై కూడా ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications