ఎన్టీఆర్ ఆరోగ్యమే ముఖ్యం: బాబు
హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కంటే జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం ముఖ్యమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో ఒక నిముషం మాట్లాడారు. విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ ను ఉగాదికి హైదరాబాద్ వచ్చి కొన్ని రోజుల విశ్రాంతి తీసుకోమని తానే సలహా ఇచ్చానని చంద్రబాబు అన్నారు.
తన మాట విని ఎన్టీఆర్ హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించాడని, ఇలా జరగడం బాధాకరమని చెప్పారు. పార్టీకి లాభమా నష్టమా అన్నది కాదని, ఆయన ఆరోగ్యమే అన్నిటికంటే తమకు ముఖ్యమని అన్నారు.
More From
-
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications