పాక్ లో దాడి: 70 మందికి పైగా మృతి
పెషావర్: పాకిస్తాన్ లో ప్రార్థనా మందిరంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 70 మంది దాకా మరణించారు. దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారు. అఫ్షాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్రుద్ లోని మసీదులో ఆ పేలుడు సంభవించింది. ఆత్మాహుతి దాడి నుంచి ఎవరైనా బయట పడి ఉంటారా అని పోలీసులు అన్వేషిస్తున్నారు. పేలుడులో 80 మందికి పైగా మరణించి ఉంటారని, 23 మంది దాకా గాయపడి ఉంటారని పాకిస్తాన్ అధికారి మొహ్మద్ బషీర్ చెప్పారు. పాకిస్తాన్ లోని వాయవ్య దిశలో రోజురోజుకూ పెరుగుతున్న దాడుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. తాలిబాన్, ఆల్ ఖైదాలే ఈ దాడులకు కారణమని అనుమానిస్తున్నారు. జమ్రుద్ ఖైబర్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ గిరిజన, మిలిటెంటు గ్రూపులు పని చేస్తున్నాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications