ఎన్టీఆర్ తల్లికి చిరు ఫోన్ పరామర్శ
హైదరాబాద్: ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ తల్లితో చిరు ఫోన్లో మాట్లాడి ఎన్టీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంతో ఎన్టీఆర్కు దిష్టిపోతుందని చిరంజీవి అన్నారు.
ఇలాఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ కోలుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల్ని, సన్నిహితుల్ని గుర్తు పడుతున్నట్లు కిమ్స వైద్యుడు భాస్కరరావు తెలిపారు. రెండు మూడు వారాల్లో ఎన్టీఆర్ తన పనులు చేసుకోవచ్చిని తెలిపారు. మరో 2-3 గంటల్లో ఆయన ఆహారం కూడా తీసుకుంటారని చెప్పారు. వెన్నపూసకు గాయం అయినందునే ఎన్టీఆర్ను ఆసుపత్రిలో ఉంచుకున్నామని లేకుంటే ఇప్పటికే ఇంటికి పంపేవారమని చెప్పారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications