ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజలు, యాగాలు
హైదరాబాద్: ఎన్టీఆర్ కు చికిత్స జరుగుతున్న కిమ్స్ ఆస్పత్రికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. కొబ్బరి కాయలు కొడుతున్నారు. కడప జిల్లా పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ అరోగ్యం కోసం టిడిపి నాయకులు యాగం చేస్తున్నారు.
ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నానని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని స్వయంగా డాక్టర్ అయిన దగ్గుబాటి అన్నారు. భగవంతుడి దయ, అభిమానుల ప్రేమతో ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారని టిడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వరావు కూడా ఎన్టీఆర్ ను పరామర్శించారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications