ఎన్టీఅర్ పై పోలీసు కేసు
నల్గొండ: వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని టీడీపీ నేత ఎన్టీఆర్పై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలోని మోతె పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి ఖమ్మం జిల్లా రోడ్షోలో పాల్గొని రెండు-మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్టీఆర్తో పాటు ఆయన అసిస్టెంట్ రాము కూడా గాయపడ్డారు.
అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎన్టీఆర్ డ్రైవింగ్ చేయలేదని ఆయన మిత్రులు చెబుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సీట్లో మరొకరు ఉన్నారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ డ్రైవింగ్ సీట్లో ఉన్నందువల్లనే ఆయన నుదుటికి స్టీరింగ్ ద్వారా గాయాలయ్యాయని పోలీసులు అంటున్నారు.
More From
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications