ఎన్టీఅర్ పై పోలీసు కేసు
నల్గొండ: వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని టీడీపీ నేత ఎన్టీఆర్పై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలోని మోతె పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి ఖమ్మం జిల్లా రోడ్షోలో పాల్గొని రెండు-మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్టీఆర్తో పాటు ఆయన అసిస్టెంట్ రాము కూడా గాయపడ్డారు.
అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎన్టీఆర్ డ్రైవింగ్ చేయలేదని ఆయన మిత్రులు చెబుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సీట్లో మరొకరు ఉన్నారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ డ్రైవింగ్ సీట్లో ఉన్నందువల్లనే ఆయన నుదుటికి స్టీరింగ్ ద్వారా గాయాలయ్యాయని పోలీసులు అంటున్నారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications