వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఅర్ పై పోలీసు కేసు
నల్గొండ: వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని టీడీపీ నేత ఎన్టీఆర్పై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలోని మోతె పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి ఖమ్మం జిల్లా రోడ్షోలో పాల్గొని రెండు-మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్టీఆర్తో పాటు ఆయన అసిస్టెంట్ రాము కూడా గాయపడ్డారు.
అయితే
ప్రమాదం
జరిగినప్పుడు
ఎన్టీఆర్
డ్రైవింగ్
చేయలేదని
ఆయన
మిత్రులు
చెబుతున్నారు.
ఆ
సమయంలో
డ్రైవర్
సీట్లో
మరొకరు
ఉన్నారని
అంటున్నారు.
అయితే
ఎన్టీఆర్
డ్రైవింగ్
సీట్లో
ఉన్నందువల్లనే
ఆయన
నుదుటికి
స్టీరింగ్
ద్వారా
గాయాలయ్యాయని
పోలీసులు
అంటున్నారు.
Comments
Story first published: Friday, March 27, 2009, 13:45 [IST]