వంద మందితో ప్రజారాజ్యం జాబితా
జగ్గంపేట : రాష్ట్ర విధానసభ, లోక్సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విడుదల చేశారు. మొదటి విడతగా వంద స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశామని ఆయన వెల్లడించారు. మిగిలిన అభ్యర్థుల పేర్లను సాయంత్రం హైదరాబాద్లో ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు.తిరుపతి స్థానంనుంచి చిరంజీవి పోటీ చేస్తారని పార్టీ సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య ప్రకటించారు
ప్రజారాజ్యం పార్టీ నాయకుడు దేవేందర్గౌడ్ మల్కాజ్గిరినుంచి లోక్సభ బరిలో దిగనున్నారు.ప్రజారాజ్యం తొలివిడతగా రాష్ట్రంలోని తొమ్మిది లోక్సభ స్థానాలకు ప్రకటించిన జాబితాలో అభ్యర్థులు :జహీరాబాద్-శివకుమార్ లింగాయత్, వరంగల్-డాక్టర్ రాజమౌళి, మహబూబాబాద్- డీటీ నాయక్, శ్రీకాకుళం-కల్యాణి, హైదరాబాద్-ఫాతిమా, అరకు-ఎన్.సింహాచలం, ఆదిలాబాద్-నాగారావు, కరీంనగర్-రాజేందర్
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications