తెలంగాణకు కాంగ్రెసు మోసం: బాబు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు న్యాయపరంగా, చట్టపరంగా, రాజకీయంగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమది ఇచ్చిన మాటకు కట్టుబడే సంప్రదాయమని, కాంగ్రెసు పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసు మాదిరిగా అవకాశవాద రాజకీయాలు చేయబోమని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నీటి తీరువాను రద్దు చేస్తామని, బాకీలను కూడా రద్దు చేస్తామని, ఎవరు కూడా బాకీలు ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఇచ్చిన హామీలను వేటినీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!












Click it and Unblock the Notifications