వైయస్ వల్లే ఉగ్రవాద అడ్డా: మోడి

వైఎస్ అనుసరిస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల కన్నా పది రెట్లు హాని చేసే వారు జంటనగరాల్లో చేరిపోయారని నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలో ఎక్కడ బాంబు పేలినా హైదరాబాద్తో సంబంధం ఉండడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలో తాము గ్యాస్, పెట్రోల్ నిల్వలను వెలికి తీస్తే ఇక్కడి ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. ఇక్కడ వెలికి తీసిన సహజసంపదపై ఇక్కడి ప్రజలకు హక్కుందని, దాన్ని తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ప్రకాశ్ జవాదేకర్, బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్రెడ్డి, కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
More From
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications