బాబు ఎందుకు అడ్డుకున్నారు?: సోనియా

తమ పార్టీకి మరో పార్టీ సాటి రాదని ఆమె అన్నారు. కాంగ్రెసుకు ఘన చరిత్ర ఉందని ఆమె చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ను విమర్శించే అర్హత బిజెపి నాయకుడు ఎల్ కె అద్వానీకి లేదని ఆమె అన్నారు. అద్వానీ హోం మంత్రిగా ఉన్నప్పుడే పార్లమెంటుపై దాడి జరిగిందని ఆమె విమర్శించారు. మూడో కూటమి చిరునామా ఉండదని ఆమె అన్నారు. మూడో కూటమిలోని నాయకులు ఎవరు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పేదలకు, రైతులకు పలు పథకాలను ప్రకటించి అమలు చేస్తోందని ఆమె చెప్పారు. కాంగ్రెసు పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినన్నిపనులు మరో ప్రభుత్వం చేయలేదని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
-
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications