అగ్నిగుండంగా రాష్ట్రం
హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. వివిధ జిల్లాలు నిప్పుల గుండంగా మారాయి. వేసవిలో ఇప్పటినుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఈ వారం అంతా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, నిజామాబాద్ తదితర పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వీధుల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లవుతోంది. ఉదయం 10 గంటల అనంతరం వీధుల్లో ఎవరూ తిరగటం లేదు. ఈశాన్యరాష్ట్రాల నుంచి వస్తున్న వేడిగాలులే ఇందుకు కారణమని మరికొన్ని రోజులు వేడిగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications