అగ్నిగుండంగా రాష్ట్రం
హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. వివిధ జిల్లాలు నిప్పుల గుండంగా మారాయి. వేసవిలో ఇప్పటినుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఈ వారం అంతా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, నిజామాబాద్ తదితర పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వీధుల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లవుతోంది. ఉదయం 10 గంటల అనంతరం వీధుల్లో ఎవరూ తిరగటం లేదు. ఈశాన్యరాష్ట్రాల నుంచి వస్తున్న వేడిగాలులే ఇందుకు కారణమని మరికొన్ని రోజులు వేడిగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications