17 చోట్ల ఘర్షణలు: ఖాన్
హైదరాబాద్: రెండవ విడత ఎన్నికల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 17 చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గన్ మెన్ జరిపిన కాల్పులపై విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పోలింగ్ బూత్ ల వద్దే కాకుండా గ్రామాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశామని ఖాన్ తెలిపారు. అయితే ఇప్పటివరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగి ఎక్కడా పోలింగ్ అగలేదని ఆయన తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామంలో బాలినేని శ్రీనివాస రెడ్డి వాహనం తగిలి తెలుగుదేశం కార్యకర్త ఒకతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వాహనాన్ని అక్కడే వదిలేసి శ్రీనివాస రెడ్డి బైక్ పై వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications