జార్ఖండ్ లో హింస: మిగతా చోట్ల ప్రశాంతం
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా జరుగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 140 లోకసభ స్థానాలకు గురువారం రెండో దశలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. జార్ఖండ్ లో మినహా అన్ని రాష్ట్రాల్లో చెదురుమొదురు సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నక్సల్స్ ప్రభావం అధికంగా గల జార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నక్సల్ బాంబులు విసరడంతో జార్ఖండ్ లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ గాయపడ్డారు. గిరిథ్ జిల్లాలోని డాడి - శ్రీరాంపూర్ గ్రామం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. తూర్పు సింగ్భూంలో పోలింగ్ ను అడ్డుకోవడానికి నక్సల్స్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications