ఓటమి భయంతోనే దాడులు: టిడిపి
హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులకు దిగుతోందని తెలుగుదేశం నాయకులు కె.ఎర్రంనాయుడు, నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో దాడులు మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పడానికి నిదర్శమని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దాడులు చేయడం కాంగ్రెసు సంస్కృతి అని వారన్నారు. కాంగ్రెసు వారు నిస్పృహతోనే దాడులకు తెగబడున్నారని వారు ఆరోపించారు.
రాజకీయ పార్టీలు ప్రజల తీర్పును శిరసా వహించాలని వారన్నారు. కాంగ్రెస్ దమన, దహన కాండను తాము ఖండిస్తున్నామని వారు చెప్పారు. కాంగ్రెసుకు వినాశ కాలం దాపురించిందనడానికి ఈ దాడులే నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు.
More From
-
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications