ఓటమి భయంతోనే దాడులు: టిడిపి
హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులకు దిగుతోందని తెలుగుదేశం నాయకులు కె.ఎర్రంనాయుడు, నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో దాడులు మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పడానికి నిదర్శమని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దాడులు చేయడం కాంగ్రెసు సంస్కృతి అని వారన్నారు. కాంగ్రెసు వారు నిస్పృహతోనే దాడులకు తెగబడున్నారని వారు ఆరోపించారు.
రాజకీయ పార్టీలు ప్రజల తీర్పును శిరసా వహించాలని వారన్నారు. కాంగ్రెస్ దమన, దహన కాండను తాము ఖండిస్తున్నామని వారు చెప్పారు. కాంగ్రెసుకు వినాశ కాలం దాపురించిందనడానికి ఈ దాడులే నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications